కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌.. మోత్కూర్‌లో ఏసీబీకి చిక్కిన జీపీవో

కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్‌ చేసిన జీపీవోను ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..…

Continue Reading →

రైతులందరూ తప్పనిసరిగా పాల్గొని శాస్త్రవేత్తల సూచనలు పొందాలి: వ్యవసాయ సంచాలకులు బి. గోపి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం రేపు (28 జూలై…

Continue Reading →

ఈ-సిటీ మహేశ్వరం పారిశ్రామిక పార్కులలో పలు పరిశ్రమలను సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్: ఈ-సిటీ (eCity)లోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (Electronic Manufacturing Cluster – EMC) ను, ప్రీమియర్ ఎనర్జీస్ ఫోటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, అవాంటెల్ లిమిటెడ్…

Continue Reading →

మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్ సందర్శించిన సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : మహేశ్వరంలోని తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిదునాక్ష్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

Continue Reading →

రూ. 600ల కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడండి

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి – మూసాపేట గ్రామాల మ‌ధ్య ప్ర‌భుత్వ పాఠ‌శాల‌తో పాటు.. జిల్లాప‌రిషత్ హైస్కూల్ నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం 2 ఎక‌రాల‌ను కేటాయించింది.…

Continue Reading →

రాజ్యాంగ స్ఫూర్తితోనే ప‌ని చేస్తున్నాను: హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్

ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో…

Continue Reading →

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు

తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వరుస వివాదాల నేపథ్యం లో హైకోర్టు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది. అర్హత కలిగిన…

Continue Reading →

100 మంది అవినీతి అధికారులపై ఏసీబీ(ACB) దృష్టి

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న విచ్చలవిడి అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే శాఖల్లో అవినీతి ఎక్కువగా…

Continue Reading →

రైతు వేదికల్లో విత్తన మేళా – రైతు ముంగిట నాణ్యమైన విత్తనాలు

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల జూలై 27 నుంచి 29 వరకు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రతి మండల కేంద్రంలోని రైతు వేదికల్లో విత్తన…

Continue Reading →

ఉత్తర తెలంగాణకు గేమ్‌చేంజర్.. రూ.2,278.14 కోట్లతో ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరో కీలక అడుగు పడిందని రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →